కెసిఆర్ వల్లే జయశంకర్ మృతి చెందారు: మోత్కుపల్లి

వలసవాదిగా వచ్చి తమను మోసం చేస్తున్న కెసిఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు. కెసిఆర్ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను తన కేబినెట్లో కొనసాగిస్తున్నారని మరో నేత రేవంత్ రెడ్డి వేరుగా ఆరోపించారు.












Click it and Unblock the Notifications