బొత్సను టార్గెట్ చేసి సిఎం కిరణ్ ఇరుకున పడ్డారు: రోజా

భూపందేరంపై శాసనసభా సంఘం ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే, కమిటీ విచారణ పరిధిని కేవలం వైఎస్ హయానికే పరిమితం చేయకుండా 1995 నుంచి 2012 వరకు జరిగిన భూ కేటాయింపుల నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నేత నల్లా సూర్యప్రకాష్రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications