మా పరిధిలో లేదు: తెలంగాణపై తీర్మానానికి సిఎం 'నో'

కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సభ్యులను కోరారు. బడ్జెట్ పద్దులపై చర్చించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశమై అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏఏ అంశాలపై చర్చ జరగాలో మళ్లీ సమావేశమై నిర్ణయించుకుంటారు. కాగా బిఏసి సమావేశం అనంతరం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ టిఆర్ఎస్ఎల్పీలో సమావేశమయ్యాయి. ఆ పార్టీలు సమావేశాలలో తెలంగాణపై ఉమ్మడిగా ముందుకు వెళ్లనున్నాయి.












Click it and Unblock the Notifications