ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం: జెపి

వచ్చే వారం ఆంక్షలు ఉల్లంఘించిన ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తామని అన్నారు. తాము అదిలాబాద్ నుండి మహారాష్ట్ర, శ్రీకాకుళం నుండి ఒరిస్సా, ధర్మపురి నుండి తమిళనాడుకు పంటను తరలిస్తామన్నారు. ఆరవై ఐదు ఏళ్ల దుర్మార్గపు పాలనతో నగరం, పల్లెల్లో రైతులు యాచకులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అరెస్టు చేస్తే ఎవరూ సహనం కోల్పోకుండా సంయమనంతో అరెస్టులకు సహకరించాలని శ్రేణులకు సూచించారు. ఆయన కర్నాటకలో ధాన్యాన్ని అమ్మేందుకు రైతులను తీసుకొని వెళుతున్నారు.












Click it and Unblock the Notifications