జగన్ కంపెనీలో పెట్టి మోసపోయా?:మాధవ్ వాంగ్మూలం

కాగా ఎ.కె.దండమూడి వ్యక్తిగత హోదాలు రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరిద్దరినీ నిందితుల జాబితాలో చేర్చింది. మాధవ్ రామచంద్రన్ ను 65వ, దండమూడిని 62వ నిందితుడిగా చేర్చారు. దండమూడిని ఇదివరకే సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు. మాధవ్ రామచంద్రన్ బెంగళూరుకు చెందిన ప్రవాస భారతీయుడు. ఆయన దుబాయ్ లో ఉంటున్నారు. జగతిలో ఆయన సుమారు రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు.












Click it and Unblock the Notifications