నేతాజీ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేస్తారు: అఖిలేష్

ఎవరిపైనా కక్ష తీర్చుకునే పద్ధతి ఉండదని ఆయన అన్నారు. బిఎస్పీ నేత మాయావతిని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. చూడడానికి ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మాయావతి విగ్రహాలు అలాగే ఉంటాయని, ఖాళీ స్థలాన్ని విద్యా సంస్థలకు, ఆస్పత్రులకు వాడుకుంటామని ఆయన చెప్పారు. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న శాసనసభ్యులకు ఆయన కృతజ్ఢతలు చెప్పారు. తాను ఈ నెల 15వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, వేదికను తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications