రామాయణంలో సీత పరిస్థితి మంత్రులది: జెసి కామెంట్

కాగా మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల అంశం బిఎసి సమావేశంలోనూ రగడకు దారి తీసింది. కళంకిత మంత్రులు స్వయంగా తప్పుకోవాలని లేదా వారిని ముఖ్యమంత్రి తప్పించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెసు ధీటుగా స్పందించింది. దీంతో కాంగ్రెసు, టిడిపి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా పడిన అనంతరం మళ్లీ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications