రాజ్యసభపై సంకేతాలు లేవు: చిరు, బైపోల్స్పై అసంతృప్తి

తనకు రాజ్యసభ స్థానంపై అధిష్టానం నుండి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవి ఇచ్చినా ఇవ్వక పోయినా అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. కాగా ఇటీవల చిరంజీవికి రాజ్యసభ సీటు దాదాపు ఖరారయిందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైనట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications