కెసిఆర్కు సరదా, జగన్ రాత్రికి రాత్రే కలిపేస్తాడు: బాబు

ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ పైన ఆయన మండిపడ్డారు. ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. సామాన్యులను దోచేలా బడ్జెట్ ఉందన్నారు. రాయితీలు తగ్గించి పన్నులు పెంచారని విమర్శించారు. వ్యవసాయం ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో రైతులకు ఎలాంటి హామీ లేదన్నారు. ప్రణబ్ సబ్సిడీలు తగ్గించడం బాధాకరమని టిడిపి నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. వ్యవసాయ సంస్కరణల గురించి బడ్జెట్లో చోటు ఏదన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని పెద్దల బడ్జెట్ అన్నారు. భద్రత గురించి కేంద్రం ఇప్పుడు మాట్లాడటం శోచనీయమన్నారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేలా లేదన్నారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications