వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి యెన్నం విజయం

By Pratap
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి ఇబ్రహీం ఓడిపోయారు. మొదటి రౌండ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఆయన చివరి నిమిషంలో పుంజుకున్నారు. అయినా బిజెపి చేతిలో ఓడిపోక తప్పలేదు. తెలంగాణవాదం బలంగా వినిపిస్తన్న బిజెపి కూడా రంగంలో నిలిచి తెరాసను ఎదుర్కోంది. ఇండిపెండెంట్ శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. బిజెపి అభ్యర్థ యెన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

తొలుత మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ మూడో స్థానంలోకి దిగజారారు. తెలుగుదేశం అభ్యర్థి పి. చంద్రశేఖర్ నాలుగో స్థానంలో నిలిచారు. బిజెపికి ఈ సీటును విడిచి పెట్టడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాకరించారు. పట్టు బట్టి అభ్యర్థిని పెట్టి బిజెపి తన పరువును కాపాడుకుంది. ఆఖరి రౌండులో బిజెపి పుంజుకుని విజయం సాధించింది. చివరి నిమిషంలో ఫలితం తారుమారైంది.

English summary
TRS candidate is leading in Mhaboobnagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X