చేతులెత్తి దండం పెడ్తున్నా, సూసైడ్లొద్దు:మోత్కుపల్లి
సూసైడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం చావు అస్సలు కాదన్నారు. తెలంగాణ కోసం ఎవరూ చావొద్దని అన్నారు. పార్టీల తీరు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు కన్న వారి గురించి ఆలోచించాలన్నారు.
Comments
mothkupalli narasimhulu telangana bojya naik hyderabad మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ బోజ్యా నాయక్ హైదరాబాద్
English summary
TDP leader Mothkupalli Narasimhulu suggested students and youth that no suicides for Telangana.
Story first published: Sunday, March 25, 2012, 17:26 [IST]