ఢిల్లీ బాట పట్టనున్న కిరణ్ వ్యతిరేక వర్గం, ఫిర్యాదుకే!

కిరణ్ను ముఖ్యమంత్రి స్థానం తొలగించాలని మొదటి నుండి లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా 29న ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన తన వాణి వినిపించనున్నారని తెలిస్తోంది. సిఎంను మార్చేందుకు అధిష్టానం అంగీకరించని పక్షంలో అక్కడికి అక్కడే పార్టీకి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సిఎంను తప్పించకుంటే తాను కాంగ్రెసుకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సిఎంపై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 30వ తేదిన ఢిల్లీ వెళ్లే అవకాశముంది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications