తోపులాటలో హీరో పవన్ కల్యాణ్కు స్వల్ప గాయాలు

ఈ తోపులాటలో హీరో పవన్ కల్యాణ్కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. కాగా అంతకుముందు పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా తిరుపతి చేరుకున్నారు. అక్కడ తిరుమల శ్రీ వేంకటేశఅవర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ను మీడియా పలకరించింది. తాను సినిమాల గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు.
గబ్బర్ సింగ్ సినిమా విషయమై ప్రేక్షకులే తీర్పు ఇస్తారని చెప్పారు. తనకు ఎప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడే అలవాటు లేదని చెప్పారు. గబ్బర్ సింగ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే తాను భావిస్తున్నట్లు చెప్పారు. సినిమా గురించి తాను చెప్పడం కంటే అభిమానులు, ప్రేక్షకులు చెబితే బాగుంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
కాగా విశాఖలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడారు. సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చామని చెప్పారు. సినిమా తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. కాగా పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఆడియో ఆదివారం సాయంత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications