చివరి రోజు విచారణకు జగన్: పొన్నాల కూడా, కలిసి...

విచారణ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతానని చెప్పారు. కోర్టులను తాము గౌరవిస్తామని చెప్పారు. నవ్వుతూ వెళితే మేకపోతు గాంభీర్యం అంటారని, లేదంటే ఆందోళనగా ఉన్నారని అంటారని పొన్నాల మీడియాతో చలోక్తులు వేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాద్ దాస్ కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.
కాగా చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇదే కేసు విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఐదో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అతనిని బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక వాహనంలో జైలు నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించారు. పొన్నాల లక్ష్మయ్య దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ నీటి పారుదల శాఖామాత్యులుగా పని చేశారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చేందుకు జివోలపై సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జగన్ను, పొన్నాలను కలిసి విచారించే అవకాశముంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications