తొలి సంతకం చేస్తా: బోనాలపై బాబు, తలసానితో కలిసి..

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... మహంకాళీ అమ్మవారి బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను తొలి సంతకం ఇదే ఫైలు పైన పెడతానని చెప్పారు. రెండువందల ఏళ్లుగా జరుపుకుంటున్న ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించక పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తాము తొలి నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బిజెపి రాష్ట్ర పండుగగా ప్రకటిస్తుందని చెప్పారు.
పెద్దపల్లి శాసనసభ్యుడు వివేక్ కుటుంబ సభ్యులతో సహా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్నారు. మంత్రి గీతా రెడ్డి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బండ కార్తిక రెడ్డి తదితరులు దర్సించుకున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications