హైదరాబాద్లో మాయమై అనంతలో తేలిన పిల్లలు

సాయంత్రం వారు ముగ్గురు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితుల వద్ద వాకబు చేశారు. రాలేదని చెప్పారు. మరోవైపు పాఠశాల వదిలి చాలా సేపయినప్పటికీ వారి ముగ్గురి సైకిళ్లు అక్కడే ఉండటంతో వాచ్మెన్ అందులోని ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
పాఠశాల నుండి వెళ్లి పోయిన వారు ఇంటికి రాక, స్నేహితుల వద్దకు వెళ్లక ఎక్కడకు వెళ్లారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు చెప్పకుండా పుట్టపర్తికి వెళ్లి ఉండవచ్చునని లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కూడా తల్లిదండ్రులు పాఠశాల వద్ద తమ పిల్లల కోసం నిరీక్షించారు.
తమ పిల్లలు పుట్టపర్తికి వెళ్లారని కొందరు చెబుతున్నారని, తమకైతే ఆ విషయం తెలియదని, వెళ్లేందుకు డబ్బులు కూడా ఇవ్వలేదని, అయినా అంత చిన్న పిల్లలను అంత దూరం ఎలా పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్కడున్నా తమకు ఫోన్ చేయాలని, ఇంటికి వస్తే ఏమీ అనమని వారు చెప్పారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications