పెళ్లి కాకముందే కలిసున్నారని యువజంట దారుణహత్య

రాళ్ల దెబ్బలకు ఆ మహిళ కొద్దిసేపటికే సొమ్మసిల్లగా, కొంచెం సేపు కేకలు పెట్టి ఆ యువకుడు కూడా సృహ తప్పాడని ఆయన వెల్లడించారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇస్లాం ఛాందసవాదులు మాలి తాత్కాలిక ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.
ఆ జంట మృతదేహాలు వారి మెడ వరకు కాలి ఉన్నాయి. దుండగులు ఆ జంటను అగ్యూలోక్ నగరం మధ్యలోకి లాక్కొచ్చారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఓ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు. వారిని రాళ్లతో కొట్టి చంపారని, ఇది చాలా భయంకరమైన చర్య అని అతను పేర్కొన్నాడు.
దాడి జరుగుతుండగా ఆ యువతి ఏడుస్తుండగా, యువకుడు అరిచాడని, ఇది మానవత్వం లేని చర్య అని, వారిని జంతువుల్లా చంపారని చెప్పాడు. వందలమంది ఉండగా వారిని చంపేశారని ఆతను చెప్పాడు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications