పెళ్లి కాకముందే కలిసున్నారని యువజంట దారుణహత్య

రాళ్ల దెబ్బలకు ఆ మహిళ కొద్దిసేపటికే సొమ్మసిల్లగా, కొంచెం సేపు కేకలు పెట్టి ఆ యువకుడు కూడా సృహ తప్పాడని ఆయన వెల్లడించారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇస్లాం ఛాందసవాదులు మాలి తాత్కాలిక ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.
ఆ జంట మృతదేహాలు వారి మెడ వరకు కాలి ఉన్నాయి. దుండగులు ఆ జంటను అగ్యూలోక్ నగరం మధ్యలోకి లాక్కొచ్చారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఓ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు. వారిని రాళ్లతో కొట్టి చంపారని, ఇది చాలా భయంకరమైన చర్య అని అతను పేర్కొన్నాడు.
దాడి జరుగుతుండగా ఆ యువతి ఏడుస్తుండగా, యువకుడు అరిచాడని, ఇది మానవత్వం లేని చర్య అని, వారిని జంతువుల్లా చంపారని చెప్పాడు. వందలమంది ఉండగా వారిని చంపేశారని ఆతను చెప్పాడు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications