ఇవ్వాల్సింది కేంద్రమే: తెలంగాణపై వైయస్ విజయమ్మ

తెలంగాణలో అనేక మరణించారని, తెలంగాణలోని మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ప్రాణాలు పోయేంత వరకు తెలంగాణను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రేమించారని చెప్పారు. ఇక్కడి కష్టాలు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని, తెలంగాణ వెనుకబాటును గుర్తించారని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని అన్నారు. రాజశేఖర రెడ్డికైనా, వైయస్ జగన్కైనా తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదని విజయమ్మ అన్నారు.
మనిషిని మనిషిగా ప్రేమించడమే వైయస్ రాజశేఖర రెడ్డి నేర్పించారని, అందరూ కలిసి ఉండాలని ఆశించారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం వైయస్కు లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. అందుకే తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారిపై తమ పార్టీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే తాము పోటీ పెట్టలేదని అన్నారు.
తాము తెలంగాణకు వ్యతిరేకులం కాదని పార్టీ ప్లీనరీలో కూాడ స్పష్టం చేశామని అన్నారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఎవరో చేసిన పాపాలను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై వేస్తున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ కడపలో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే అధికారమని ఆయన అన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications