బాలిక హత్య కేసులో కాంగ్రెసు ఎమ్మెల్యే: పరారీ

ఓ అమ్మాయి హత్య కేసులో శాసనసభ్యుడితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన జ్యోతి అనే అమ్మాయి పంచకులలో నవంబర్ 22వ తేదీన మరణించింది. ఆమె తలకు తగిలిన గాయాలతో మరణించినట్లు, ఇటీవలే ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
నిందితులను పట్టుకోకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని బాలిక తండ్రి బూటీ రామ్ అంటున్నారు. పోలీసులు ఏమీ చేయడం లేదని, తాను కోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు. మౌనం వహించడానికి తనకు డబ్బు ఇవ్వజూపినట్లు, అయితే తాను దాన్ని తిరస్కరించినట్లు రామ్ చెప్పారు.
చౌదరి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. నాలుగు సార్లు శానససభ్యుడిగా పనిచేసిన నాయకుడి కుమారుడు కూడా. బద్దీలోని డూన్ నియోజకవర్గం నుంచి చౌదరి శాసనశభ్యుడిగా ఎన్నికయ్యారు. పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications