బాలిక హత్య కేసులో కాంగ్రెసు ఎమ్మెల్యే: పరారీ

ఓ అమ్మాయి హత్య కేసులో శాసనసభ్యుడితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన జ్యోతి అనే అమ్మాయి పంచకులలో నవంబర్ 22వ తేదీన మరణించింది. ఆమె తలకు తగిలిన గాయాలతో మరణించినట్లు, ఇటీవలే ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
నిందితులను పట్టుకోకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని బాలిక తండ్రి బూటీ రామ్ అంటున్నారు. పోలీసులు ఏమీ చేయడం లేదని, తాను కోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు. మౌనం వహించడానికి తనకు డబ్బు ఇవ్వజూపినట్లు, అయితే తాను దాన్ని తిరస్కరించినట్లు రామ్ చెప్పారు.
చౌదరి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. నాలుగు సార్లు శానససభ్యుడిగా పనిచేసిన నాయకుడి కుమారుడు కూడా. బద్దీలోని డూన్ నియోజకవర్గం నుంచి చౌదరి శాసనశభ్యుడిగా ఎన్నికయ్యారు. పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోతున్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications