వైయస్ హయాంలో...: కెవిపిపై సూరీడు చెప్పిన నిజం!

డీల్ విషయంలో ఏ పార్టీ వచ్చిన మొదట కెవిపిని కలవాల్సిందేనని, ఆ తర్వాత ఆయనే వారిని నాటి ముఖ్యమంత్రి వైయస్ వద్దకు తీసుకు వెళ్లేవారని చెప్పారట. ఒకవేళ పారిశ్రామికవేత్తలు ఎవరైనా నేరుగా వైయస్ను కలిస్తే ఆయన మొదట కెవిపిని కలవమని స్వయంగా చెప్పే వారని సూరీడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక వ్యక్తి స్టేట్మెంటును బట్టి ఒకరిపై నిందితుడిగా పేర్కొనలేమని సిబిఐ కోర్టుకు నిన్న తెలిపింది.
కెవిపి రామచంద్ర రావుకు వ్యతిరేకంగా ఇతర ఆధారాలు, సాక్ష్యాలు ఎలాంటివి దొరకలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కెవిపిని నిందితుడిగా ఛార్జీషీట్లలలో పేర్కొనలేదంటున్నారు. అయితే, కెవిపికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంపై మాత్రం సిబిఐ దృష్టి సారించింది. కోర్టు కూడా కెవిపి రామచంద్ర రావును నిందితుడిగా చేర్చే అంశం పైన సిబిఐని ప్రశ్నించింది.
More From
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications