కారులో యువతిపై రేప్, ఏడాదిగా కూతురుపై దారుణం

గత నెల 27న ఈ దారుణం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితురాలు బిఎస్సీ విద్యార్థిని. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అత్యాచారం అనంతరం నిందితులు ఆమెను కారులో నుండి బయటకు పడేశారు.
మీరట్లో నలుగురు యువకులు ఓ మైనర్ను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన 29 ఏళ్ల యువతి పాలిట ఆమె తండ్రే విలనయ్యాడు. ఏడాది కాలంగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి జి.అయిలయ్య(50)ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడికి ముగ్గురు భార్యలు.
హోషియార్పూర్ జిల్లా దాసు యా పట్టణానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థి గత ఏడాది డిసెంబర్ 21న గ్యాంగ్రేప్కు గురైంది. హరీందర్సింగ్, ప్రిన్స్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఓ స్వీపర్పై ఆమె బావలు ఇద్దరు, వారి స్నేహితులు ముగ్గురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications