హోటల్లో రాంచీ ఆర్జే స్నేహసింగ్ మృతి, రేప్ అనుమానం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ పట్టణంలోని తొలి రేడియో ఆర్జే స్నేహా సింగ్ మృతి చెందింది. ఆమె బీహార్ రాష్ట్రం ముంగార్ జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ బుధవారం కనిపించింది. స్నేహా సింగ్ వయస్సు 25. రాంచీ పట్టణంలో స్నేహా పాపులర్ రేడియో జాకీ(ఆర్జే).
2008 నుండి 2010 మధ్యలో ఆమె పాపులర్ అయ్యారు. హెచ్టి సమాచారం మేరకు... రాంచీలోని సెయింట్ గ్జావియర్స్ కళాశాలలో ఎంబియే పూర్తి చేసిన అనంతరం స్నేహ గత కొన్ని నెలలుగా బీహార్ రాష్ట్రంలోని జీవిక అనే ఎన్జీవో సంస్థతో కలిసి పని చేస్తున్నారు.
ఈ రోజు ఆమె మృతదేహాన్ని పోలీసులు ఓ హోటల్ గదిలో కొనుగొన్నారు. గది నెంబర్ 101లో ఉన్న ఆమె మృతదేహం అర్ధ నగ్నంగా ఉంది. దీంతో పోలీసులు ఆమెది ఆత్మహత్యగా కాకుండా హత్య లేదా అత్యాచార హత్యగా అనుమానిస్తున్నారు.
ఏం జరిగిందనేది పోస్టుమార్టం రిపోర్టు అనంతరమే తెలుస్తుందని ముంగార్ సూపరింటెండెట్ పోలీసు నవీన్ చంద్ర ఝా చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు పూర్తి ఆధారాలు సేకరించారు. కేసు ప్రస్తుతం దర్యాఫ్తులో ఉంది.
కాగా మృతికి ముందు స్నేహా సింగ్ తన మొబైల్ నుండి సన్నిహితులతో గంటకు పైగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications