'జగన్ చంచల్గూడ సిఎం, రాజ్ న్యూస్ను తీసుకున్నాం'

దేశంలో అనేక పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని, బిజెపి మాత్రం ప్రజల పార్టీ అన్నారు. కాబట్టే ఒకప్పుడు చాయ్ అమ్ముకునే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపిలో అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన మంత్రి పదవికి పోటీపడే స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పార్టీ పరంగా రాజ్న్యూస్ను తీసుకున్నామని, ఈ నెల్లోనే అది ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అలా ఎవరు చేసినా అవి తెలంగాణ విభజనకు అవరోధంగా మారే అవకాశముందన్నారు.
అలాంటి వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే బాధతో, ఆగ్రహంతో వారు ఉద్యమిస్తున్నారన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బిజెపి తరఫున సీమాంధ్రులకు భరోసా ఇస్తున్నామని, హైదరాబాద్లో ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి బిజెపి అండగా ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీలు, మార్పులన్నీ ప్రభుత్వ విధానాల మేరకే జరుగుతాయన్నారు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావొద్దన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications