టిఆర్ఎస్ నుండి 8మంది కాంగ్రెస్లోకి: దిలీప్ అల్టిమేటం

తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలంటే చేయాలని, సమయం వృథా చేయవద్దని సూచించారు. కేంద్రమంత్రి అజిత్ సింగ్, ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ల ద్వారా తమను కాంగ్రెసులో చేర్చాలని ఎనిమిది మంది తెరాస నేతలు తనను సంప్రదించారన్నారు.
తెరాస ఏ నిర్ణయం తీసుకుంటుందో వారం రోజులు చూస్తానని, లేకుంటే తానే వారిని కాంగ్రెసులో చేర్చుతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు కూడా కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు పలువురు తెరాస నేతలు ఢిల్లీ వెళ్లి పెద్దలతో కలుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెరాసకు 11 సీట్లే: విజయశాంతి
రాబోయే సాధారణ ఎన్నికలలో తెరాసకు పది లేదా పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెసు పార్టీకి ఎనబై సీట్ల వరకు వస్తాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications