Hyderabad: పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయిన మహిళ..
ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. హైదరాబాద్ ఉప్పల్ లో ఈ ఘటన జరిగింది. భరత్ నగర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విజయలక్ష్మి అక్కడే పడిపోయాడు. పోలింగ్ సిబ్బంది ఆమెన్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్ర 4 గంటలకే ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63,67 శాతం, కరీంనగర్ లో 58.24 శాతం, మహబూబాబాద్ లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం పోలింగ్ నమోదు అయింది.

-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications