Hyderabad: పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయిన మహిళ..
ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. హైదరాబాద్ ఉప్పల్ లో ఈ ఘటన జరిగింది. భరత్ నగర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విజయలక్ష్మి అక్కడే పడిపోయాడు. పోలింగ్ సిబ్బంది ఆమెన్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్ర 4 గంటలకే ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63,67 శాతం, కరీంనగర్ లో 58.24 శాతం, మహబూబాబాద్ లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం పోలింగ్ నమోదు అయింది.

-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications