లోకేష్ కాన్వాయ్లో అపశృతి: పల్టీలు కొట్టిన కారు, ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం శివారులోని బొమ్మూరు సమీపంలో కాన్వాయ్ లోని కారు బోల్తాపడి. దీంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి.
వేమగిరి వద్ద డివైడర్ను ఢీకొనడంతో, కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్మెన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications