‘సాక్షి’ ఛైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్ పై అరెస్ట్ వారెంట్
పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ‘సాక్షి’ దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అమరావతి: 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ఈ మేరకు కోర్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే... కృష్ణా జిల్లా 'తెలుగు రైతు' అధ్యక్షుడు చలసాని ఆంజనేయులిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన.. తనపై అసత్య కథనాలు ప్రచురించారంటూ కోర్టుకెళ్లారు.

తప్పుడు కథనాలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై చలసాని ఆంజనేయులు పరువునష్టం దావా వేశారు.
ఈ కేసు విచారణ నిమిత్తం భారతిరెడ్డి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications