చంద్రబాబు సర్ప్రైజ్ చేశారు
చిత్తూరు: తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలను చెప్పడానికి స్థానికులు ఎగబడ్డారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో చొరవచూపిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మురికి వాడలను తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. స్థలాలు ఉన్న వారికి బహుళ అంతస్తుల భవనాల్లోనే శాశ్వత ఇళ్లు నిర్మిస్తామని, స్థలాలు లేని వారికి బయటి ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
More From
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
క్యూలైన్ నిర్వహణలో ఇకపై.. -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం










Click it and Unblock the Notifications