కేంద్రాన్ని అడగాల్సింది అడుగుతాం: చంద్రబాబు
కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని, అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతామని, విడిచిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు అన్నారు. కేంద్రం ముందు మనం పెట్టిన డిమాండ్లపైన, మన రాష్ట్రం అవసరాల విషయంలో ఎంత మాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చింది తీసుకోకపోతే మరింత నష్టపోతామని అన్నారు. వారు కూడా మన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఉదారంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరును ఆయన తప్పు పట్టారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications