ఇలాఐతే ఎలా: కామినేనిపై చినరాజప్ప సీరియస్, అందరి ముందే నిలదీత
తూర్పుగోదావరి: వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్పై హోంమంత్రి చినరాజప్ప సీరియస్ అయ్యారు. గురువారం సామర్లకోట ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన.. మొదట డీఎంహెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత అందరిముందే మంత్రి కామినేనికి ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేసి ఆస్పత్రికి నిధులు విడుదల చేయడంలో ఎందుకు ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు.

సామర్లకోట ప్రభుత్వాసుపత్రి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి చినరాజప్ప కొంత అసహనం వ్యక్తం చేశారు. అంతేగాక, ఇలాగైతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ నిలదీశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications