కెవిపిపై మూకుమ్మడి దాడి, టి కాంగ్రెసు నేతలు కూడా

జగన్కు సోమిరెట్టి సవాల్ విసురుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ, విదేశాల్లో తెలుగువాడిని అప్రతిష్టపాలు చేసిన కెవిపి రాజ్యసభ సభ్యత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అమెరికా కంటే ముందే రాష్ట్ర గవర్నర్ టైటానియం కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ సత్తా ఏమిటో, వ్యక్తిత్వం ఏమిటో ఈ కేసులో తేలిపోవాలన్నారు.
ఈ కుంభకోణంలో జగన్తోపాటు కెవిపి, సుధీకర్ రెడ్డిలకు 25 సంవత్సరాలపాటు బెయిల్ రాదని ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జగన్ దిగమింగిన రూలక్షా 27 వేల కోట్లు కక్కించి డ్వాక్రా, రైతులు, మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.
ప్రజలేం కావాలి?: విహెచ్
వైయస్, ఆయన ఆత్మబంధువు భాగస్వాములైన టైటానియం కుంభకోణం విచారణలో అమెరికాకు భారత ప్రభుత్వం సహకరించాలని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు కోరారు. రాజమండ్రిలో విహెచ్ మీడియాతో మాట్లాడారా. ముఖ్యమంత్రుల బంధువులు, కుమారులు దోచేస్తుంటే ప్రజలు ఏమి కావాలని ప్రశ్నించారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications