జగన్కు కౌంటర్: సీమలో దేవినేని ఉమ యాత్ర
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాయలసీమ ద్రోహులని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ది ప్రాజెక్టుల యాత్ర కాదని, పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్, రఘువీరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమ ప్రజలు త్వరలోనే జగన్, రఘువీరాలను ఛీకొడతారని ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి దేవినేని తెలిపారు.

జగన్ బస్సు యాత్రకు కౌంటర్గా పట్టిసీమ ఆవశ్యకతను వివరిస్తూ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్లు మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ఈ నెల 16న అనంతపురంలోని హంద్రీనీవా, 17 న కడప, చిత్తూరు జిల్లాల్లోని గండికోట, నగరి, 18 న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కండలేరు, సోమశిల, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు మంత్రి చెప్పారు.
రైతుల రుణమాఫీ, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించిన జగన్ను ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని దేవినేని ఉమా చెప్పారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications