నంద్యాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల, ఆగష్టు 23న, పోలింగ్
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారంనాడు విడుదలైంది. ఈ ఏడాది ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 28న, కౌంటింగ్ జరగనుంది.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారంనాడు విడుదలైంది. ఈ ఏడాది ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 28న, కౌంటింగ్ జరగనుంది.
ఈ ఏడాది మార్చి 12వ, తేదిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను గురువారం నాడు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 29న, నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29వ, తేదినుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగష్టు 5వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగుతోంది.

9వ, తేదివరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆగష్టు 23వ, తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. ఆగష్టు 28వ,తేదిన కౌంటింగ్ నిర్వహిస్తారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగారు. వైసీపీ నుండి మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications