150 ఓట్లు రాలేదు: బైరెడ్డిపై విరుచుకుపడ్డ గౌరు చరితా రెడ్డి
కర్నూలు: మాజీ శాసనసభ్యుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాణ్యం శాససనభ్యురాలు గౌరు చరితా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పాణ్యం నియోజకవర్గం అభివృద్దికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆమె చెప్పారు.
బైరెడ్డి చరిత్ర అందరికీ తెలుసునని, ఆప్తులు అటూనే వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదని ఆమె మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని ఆమె అన్నారు.

ఎన్నికలకు ముందు హత్యులు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విదయ అని ఆమె విమర్శించార. చైతనైతే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ చేశారు.
గత ఎన్నికల్లో 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చరితారెడ్డి అన్నారు. గౌరు చరితా రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారంనాడు విమర్శలు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications