గందరగోళం మధ్య జిఎస్టీ బిల్లు ఆమోదం
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల నిరసనల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వైసిపి సభ్యుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. గొడవ చేయడమే పనిగా పెట్టుకుంటే అది సరైంది కాదని ఆయన వైసిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు.
More From
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications