ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం!
తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది.
అమరావతి: తెలుగు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు దాటినా... ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలు వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు సెగలు రేపుతూనే ఉన్నాయి.
తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది.

ఈ వ్యవహారంపై ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టును గులాబీమయం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
గతంలో కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఈ తాజా వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరి!
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications