కారులో రూ.18లక్షలు.. అన్ని కొత్త నోట్లే!.. పోలీసులు పట్టేసుకున్నారు
తాజాగా అనంతపురంలో రూ.18 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం : ఓవైపు కొత్త నోట్లు దొరక్క సామాన్యులంతా అల్లాడుతుంటే.. మరోవైపు భారీ మొత్తంలో డబ్బు మూటలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతుండడం నివ్వెరపరుస్తోంది. బ్యాంకు సిబ్బంది అవకతకల వల్లనో.. లేక పలుకుబడినో ఉపయోగించుకుని కొంతమంది బడాబాబులు భారీ మొత్తంలో కొత్త రూ.2వేల నోట్లను దక్కించుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలోనే.. తాజాగా అనంతపురంలో రూ.18 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో.. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగులో ఈ కొత్త నోట్లు పట్టుబడ్డాయి. నోట్లు తరలిస్తున్న వ్యక్తిని ధర్మవరానికి చెందిన బంగారం వ్యాపారి రవూఫ్గా గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ డబ్బును ఐటీ శాఖ వారికి అప్పగించారు.

More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications