టీవీ సీరియల్స్ పై సెన్సార్ కోసం...ప్రధానికి ఫిర్యాదు...కోర్టుకు కూడా: నన్నపనేని
గుంటూరు:టివి సీరియళ్లపై తన పోరాటం ఆపనని ఎపి మహిళా కమీషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాలంటూ కోర్టుకు వెళ్తానని నన్నపనేని చెప్పారు. ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

అంతేకాకుండా ఇదే విషయంపై ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్ మీడియాల్లో అశ్లీల దృశ్యాలను నిరోధించడానికి కృషిచేస్తామని నన్నపనేని హామీ ఇచ్చారు. మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహిస్తామని నన్నపనేని రాజకుమారి ఈ సందర్భంగా చెప్పారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications