వాతావరణం సరిగాలేక విమానం ఆలస్యం, తండ్రి అంత్యక్రియలకు వెళ్ళేందుకిలా..
విశాఖ నుండి బెంగుళూరుకు ఉదయం వెళ్ళాల్సిన విమానం మధ్యాహ్నమైనా విమానాశ్రయంలోనే ఉంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్టణం:విశాఖ పట్టణం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నమైనా వెళ్ళలేదు.దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం సరిగా లేదని అధికారులు చెబుతున్నారు.
విశాఖ పట్టణం ఎయిర్ పోర్ట్ నుండి మంగళవారం నాడు ఉదయం బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నమైనా బయలురేరలేదు. విమానం ఎందుకు ఆలస్యమౌతోందని అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ పట్టణం నుండి బెంగుళూరుకు ఉదయం వెళ్ళాల్సిన విమానం మధ్యాహ్నమైనా వెళ్ళలేదు.ఉదయం 7.55 నిమిషాలకు వెళ్ళాల్సని విమానం మధ్యాహ్నమైనా ఎయిర్ పోర్ట్ నుండి కదల్లేదు.

ప్రయాణీకుల్లో ఒకరు తన తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాల్సి ఉంది.త్వరగా వెళ్ళేందుకు విమానాన్ని ఆశ్రయిస్తే ఎయిర్ పోర్ట్ లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన చెందారు.
విమానం ఎందుకు ఆలస్యమైందనే విషయమై ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం ఆలస్యమైందని అధికారులు ప్రకటించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications