గాల్లో చక్కర్లు కొట్టిన ప్లేన్: అదే విమానంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ
విజయవాడ: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలతోపాటు గాలులు కూడా బలంగా వీచాయి. దీంతో ఓ విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొట్టింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం.. ఇక్కడ వాతావరణ పరిస్థితిలు అనుకూలించకపోవడంతో ల్యాండ్ కాలేదు. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయకుండా గాల్లోని కాసేపు చక్కర్లు కొట్టించారు.

కాగా, ఈ విమానంలో పలువురు ప్రయాణికులతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే, కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఈ విమానం.. వాతావరణం పరిస్థితులు సానుకూలంగా మారడంతో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు.
ఏమవుతుందోనని ఆందోళన చెందిన విమానాశ్రయంలోని ప్రయాణికులు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, మంగళవారం ఉదయం నుంచీ కూడా కృష్ణా జిల్లాలో భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications