జనసేన ఆవిర్భావ సభ:అభిమానులకు మార్గదర్శకాలు
గుంటూరు జిల్లాలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ సభలో పాల్గొనేందుకని 45బస్సుల్లో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.
మరోవైపు జనసేనకు మద్దతుదారులైన మేధావులు, నిపుణులు విజయవాడ దుర్గ గుడి నుంచి పాదయాత్రగా సభాస్థలికి బయలుదేరారు. ఈ పాదయాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి మధ్యాహ్నానికి సభాస్థలికి చేరుకోనుంది. దీంతో ఈ పాదయాత్రకు భారీగా తరలివస్తున్న అభిమానులకు జనసేన పార్టీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలకు సంబంధించి పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసింది.

ఆ మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉదహరిస్తున్నాం...అభిమానులు టోల్ గేట్ సిబ్బందితో వివాదాలు పెట్టుకోవద్దని...ప్రచార పోస్టర్లలో పార్టీ ప్రెసిడెంట్, అనుమతించిన మరి కొందరి ఫోటోలు తప్ప ఎవరివీ వినియోగించరాదన్నారు...ఇలా అనేక మార్గదర్శకాలు సూచించిన జనసేన...చివరగా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లండి అనే ట్యాగ్ లైన్ తో ముగించింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications