తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం: ఏం జరిగిందంటే?
తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు.
చెన్నై/తిరుపతి: తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు.
బాలుడి కిడ్నాప్ గురించి తమిళనాడు వార్తా ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో భయపడిన కిడ్నాపర్లు బాలుడితో సహా పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. దీంతో నాంకల్ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తమకు పిల్లలు లేని కారణంగానే కేశవను ఎత్తుకెళ్లామని ఆ కిడ్నాపర్ దంపతులు పోలీసులకు చెప్పడం గమనార్హం. బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాలుడు దొరికాడని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.
More From
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications