ఎవరికి చెప్పి వచ్చారు?: మాజీ మంత్రి మృణాళినికి చేదు అనుభవం
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
విజయనగరం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని విజయాకాలనీలో మృణాళిని గురువారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమంపై స్థానిక టీడీపీ నేతలకు సమాచారం లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అమ్మా నేను ఈ వార్డు మెంబర్ని మా ప్రాంతంలో ఎవరికి చెప్పి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు? స్థానిక ప్రజాప్రతినిధిని అయిన నాకు చెప్పక్కర్లేదని అనుకున్నారా? సమాధానం చెప్పండి?' అని సురేష్ నిలదీశారు.

తనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే మృణాళిని సమాధానమిస్తూ.. తాము మండల పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చామని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మృణాళినితోపాటు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరలహాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు పాల్గొన్నారు.
-
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications