ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చిన ఎంఎల్ఏ రోజా
తిరుపతి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ, సినీ నటి రోజా కాపాడారు. ఈ ఘటన శుక్రవారం నాడు నేండ్రగుంట వద్ద చోటుచేసుకొంది. ప్రమాదానికి గురైన మహిళ కుటుంబసభ్యులు ఎంఏల్ఏ రోజాకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని నేండ్రగుంట వద్ద సింధు అనే మహిళ ప్రమాదవశాత్తు స్కూటీ పై నుండి కిందపడి తీవ్రంగా గాయపడింది.అదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న ఎంఏల్ఏ రోజా గాయపడిన సింధును చూశారు.వెంటనే తన కారులో పూతలపట్టు వరకు సిందును తీసుకెళ్ళారు.

పూతలపట్టులోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ఎంఏల్ఏ రోజా,.సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడం వల్లే సిందు ప్రాణాలతో బయటపడిందని వైద్యులు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిందును సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడిన ఎంఏల్ఏ రోజాకు సింధు కుటుంసభ్యులు దన్యవాదాలు తెలిపారు.సకాలంలో రోజా స్పందించిన కారణంగానే సింధు బతికిందని వారంటున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications