ప్రతిఫలంగా మేం మీకేమివ్వాలో చెప్పండి: చంద్రబాబుకు ముద్రగడ
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మమ్మలని మీరు ఓడించాలనుకుంటే మీరు ఓడిపోవడం ఖాయమని, మిమ్మల్ని ఓడించేందుకు మేము సిద్ధమని చంద్రబాబును హెచ్చరించారు.
చావో రేవో తప్ప తమ పోరాటానికి విరామం లేదన్నారు. మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోతారన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే మీకు మేం ఏమిచ్చుకోవాలో చెప్పాలన్నారు.

బీసీలను రెచ్చగొట్టే మానుకోవాలని హితవు పలికారు. తమ ఉద్యమానికి బీసీలతో పాటు గిరిజనులు, హరిజనులు అన్ని కులాల వారు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications