సంతృప్తి పరచదడానికే: కెసిఆర్పై మైసురా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడాకే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పోలవరం ఆర్డినెన్స్పై బంద్కు పిలుపు ఇచ్చి ఉంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం అర్డినెన్స్పై తెరాస ఇచ్చిన బంద్ పిలుపుపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు.
బంద్ అంశం తెరాస పార్టీకి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయకపోతే బాధితులకు నష్టపరిహారం మంజూరు చేసే సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు.

పోలవరం ముంపు గ్రామాలపై కేంద్రం అర్డినెన్స్ ఇవ్వడంలో తప్పు లేదని ఆయన అన్నారు. గతంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇలాంటి సమస్య వచ్చిందని, అయితే, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆయన చెప్పారు.
పోలవరం ముంపు గ్రామాలు గతంలో ఆంధ్రాలోనే ఉండేవని మైసురా రెడ్డి అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ను ఆయన సమర్థించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications