ఫోన్ ట్యాపింగ్ బట్టబయలైంది, ఇప్పుడేమంటారు? కెసిఆర్కు లోకేష్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజం బట్టబయలైందని.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతనయుడు, టిడిపి యువ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. దీనిపై శనివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు.
Now
cat
is
out
of
the
bag!
Truth
we
have
been
saying
is
stated
again
by
telecom
operators.
What
is
ur
answer
KCR?
http://t.co/6n25giwWH1
1/3
—
Lokesh
Nara
(@naralokesh)
July
25,
2015
‘అసలు గుట్టు రట్టయింది. మేం ఇంతకాలం చెబుతున్నదే నిజమని టెలికం కంపెనీలూ తెలిపాయి. కెసిఆర్.. ఇప్పుడు మీ సమాధానం ఏమిటి? ' అని లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
KCR
&
Co
says
one
thing
but
does
another.
A
"no"
means
yes.
Yes
to
phone
tap!
http://t.co/UQbISGJ2U4
(2/3)
—
Lokesh
Nara
(@naralokesh)
July
25,
2015
కెసిఆర్ అండ్ కో కంపెనీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. వాళ్ళు ఔనంటే కాదని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటే చేశారని అర్థమని అన్నారు. ‘తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేసే కెసిఆర్ స్వార్థ వైఖరి ఇంకా కొనసాగుతోంది' అని లోకేష్ దుయ్యబట్టారు.
KCR's
habit
of
sacrificing
people
for
his
selfish
motives
continue.
Students
in
the
past
and
officers
now!!
(3/3)
—
Lokesh
Nara
(@naralokesh)
July
25,
2015
కేసీఆర్ అండ్ కో చెప్పేదొకటి... చేసేదొకటి! వాళ్లు లేదు అంటే ఉందని అర్థం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అర్థం. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను బలి చేయడం కెసిఆర్కు అలవాటు. గతంలో విద్యార్థులు... ఇప్పుడు అధికారులు' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.