విభజనపై లోకేష్ ఆసక్తికరం, జగన్ పార్టీకి అనురాధ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ గురువారం మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు
అమరావతి: కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ గురువారం మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ఏం చెప్తారన్నారు.
లోకేష్ను అనే హక్కు లేదు: అనురాధ
మంత్రి నారా లోకేశ్పై విమర్శలు చేసే అర్హత వైసిపి నేతలకు లేదని టిడిపి నాయకురాలు, మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్ పర్సన్ పంచుమర్తి అనురాధ అన్నారు.

లోకేశ్ అత్యున్నత చదువులు చదివి ప్రజాసేవలోకి వచ్చారని, మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకే వైసిపి బురద జల్లుతోందన్నారు.
ప్రజా సంపదను దోచుకోవడమే నైజంగా పెట్టుకున్న జగన్, నాకిది-నీకిది విధానంతో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. లోకేశ్పై అసత్య ఆరోపణలు ఆపకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications