జగన్తో రోజా మాత్రమే మిగులుతుంది, శిఖండిలా..: ఆనం వివేకా
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓ రాజకీయ శిఖండిలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను ఓ శక్తిగా భావిస్తూ ఆమెను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి, ఉన్మాద చర్యలపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఆ పార్టీ వీడుతున్నారని తెలిపారు.

జగన్ వెంట నిలిచేది ఒక్క రోజానేనని చెప్పారు. ఓ యువకుడి వద్ద జగన్ జోష్యం చెప్పించుకున్నాడని మొదట్లో ఏం సంపాదించావో అదే మిగులుతుందని చెప్పాడని ఆఖరికి మిగిలేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.
అవినీతి కుంభకోణాలు, కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో వినాశకర విధానాలకు పాల్పడుతున్నారని ఆనం వివేకానంద రెడ్డి దుయ్యబట్టారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications