రాజధానిపై పనబాక క్లారిటీ: జగన్లా దోయలేదని విహెచ్

తనకు ఎక్కడా వేల ఎకరాల భూములు లేవన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నా అభివృద్ధి పనులకు నియోజకవర్గంలో అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు.
రాయల టికి నో: ఈటెల
తాము ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణకు అంగీకరించేది లేదని తెరాస నేతలు ఈటెల రాజేందర్, శ్రవణ్ కుమార్లు వేర్వేరుగా చెప్పారు. పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని లేదంటే మరో ఉద్యమం తప్పదని ఈటెల హెచ్చరించారు. రాయల టిని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని, సిడబ్ల్యూసి ప్రకారమే పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని శ్రవణ్ అన్నారు.
జగన్పై విహెచ్ నిప్పులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన జగన్ నోటీకి వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రాన్ని విభజించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రధాని కాలేడన్నారు. సోనియాది జగన్లా దోచుకున్న కుటుంబం కాదని విమర్శించారు.
దేశాన్ని విభజించాలనుకున్న సమయంలో కాంగ్రెసు, ప్రజలు కోరితే సోనియా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన బలం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే తెలిసిందన్నారు. రేపటి నుండి తాము తెలంగాణలో యాత్ర చేపడతామన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications